logo
సాధారణ వార్తలు

సింహాద్రి సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ రైల్వే సైడిరగ్‌ను తనిఖీ చేసిన డీఆర్‌ఎం

విశాఖపట్నంలోని సింహాద్రి సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లోని రైల్వే సైడిరగ్‌, సంస్థల సమగ్ర తనిఖీని వాల్టెయిర్‌ డివిజన్‌ సీనియర్‌ అధికారులతో కలిసి డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) లలిత్‌ బోహ్రా తనిఖీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

జేఎన్‌టీయూ జీవీలో సర్టిఫికేషన్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ విజయనగరం (జేఎన్‌టీయూజీవీ)లో ‘సర్టిఫికేషన్‌ కోర్స్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ లిపై ఆన్‌లైన్‌లో సర్టిఫికేషన్‌ కోర్స్‌కు సంబంధించి పోస్టర్‌ ఈనెల 14న ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి ఆన్‌లైన్‌లో విడుదల చేశారని జెఎన్‌టియుజివి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి.జయసుమ తెలియజేసారు.

Continue Read
సాధారణ వార్తలు

జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు

అనకాపల్లి నియోజక వర్గ సత్యా గ్రాండ్‌ కళ్యాణ మండపంలో ఉమ్మడి విశాఖపట్నం రూరల్‌ జిల్లా జనసేన పార్టీ  విస్తృతస్థాయి కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

28వ వార్డులో తారు రోడ్ల నిర్మాణానికి మేయర్‌ శంకుస్థాపన

విశాఖ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

నెహ్రు బజార్‌ పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

విశాఖలో పురాతనమైన నెహ్రూ బజారు శిధిలావస్థకు చేరుకుంటున్నందున, దాని అభివృద్ధికి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రణాళిక లను సిద్ధం చేయాలని జీవీఎంసీ అధికారులను జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయండి కజీవీఎంసీ కమిషనర్‌  కేతన్‌ గార్గ్‌

ఒప్పందం ప్రకారం నిర్ణీయత సమయంలో జీవీఎంసీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ జీవీఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ   ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్న తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్టు గురువారం (జులై 31న ) ప్రకటించారు.

Continue Read
సాధారణ వార్తలు

పోర్ట్‌, డాక్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ కార్మిక సమాఖ్య కార్యదర్శిగా మంగయ్య నాయుడు

బీజేపీ నాయకుడు మంగయ్య నాయుడు ఆల్‌ ఇండియా పోర్ట్‌, డాక్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ  కార్యదర్శిగా ఎన్నిక య్యారు.

Continue Read