logo
సాధారణ వార్తలు

జమ్మూ కశ్మీర్‌ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూత

జమ్మూ కశ్మీర్‌ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యపాల్‌ మాలిక్‌ ఢల్లీిలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస విడిచారు.

Continue Read
నేరలు

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌

ఉత్తరాఖండ్‌పై ప్రకృతి కన్నెర్ర జేసింది. ఉత్తర కాశీ జిల్లాలో మంగళవారం క్లౌడ్‌బరస్ట్‌తో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ పెను విపత్తులో 50 మందికిపైగా గల్లంతయ్యారు. కుండపోత వర్షానికి ఖీర్‌ గంగా నదీకి వరద పోటెత్తి.. ఖీర్‌బద్‌, థరాలి గ్రామాలను ముంచెత్తింది.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖపట్నం స్టేషన్లో రాత్రి డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నం స్టేషన్లో రాత్రి డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

విజయ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు

విశాఖపట్నం అప్పయ్య నగర్‌ మర్రిపాలెం ఆర్‌ అండ్‌ బీ జంక్షన్‌లో కొలువైవున్న శ్రీ భూ సమేత విజయ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 1న శ్రావణ శుక్రవారం సందర్భంగా  దేవాదాయ ధర్మాదాయ శాఖ  ఆధ్వర్యంలో  సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు

Continue Read
సాధారణ వార్తలు

ప్రభుత్వ యాజమాన్య పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1 గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదు  ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు

జిల్లా పరిషత్‌ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాదని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదని ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు అన్నారు.

Continue Read
నేరలు

అత్యాచారం కేసులో దోషిగా ప్రజ్వల్‌ రేవణ్ణ కప్రత్యేక కోర్టు సంచలన తీర్పు

లైంగిక వేధింపులు, అత్యాచారం కసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీఎస్‌ యువ నేత ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్దారించింది.

Continue Read
సాధారణ వార్తలు

వరల్డ్‌ వైస్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌, ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన

మురళినగర్‌లో గాయత్రి విద్యా మందిరలో వరల్డ్‌ వైస్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో కన్జ్యూమర్‌ ఎవర్నెస్‌ ప్రోగ్రాం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

క్యాన్సర్‌ వ్యాధి నిరోధానికి మోదీ సర్కార్‌ విప్లవాత్మక చర్యలు కబీజేపీ నాయకుడు మూల వెంకటరావు

దేశంలో క్యాన్సర్‌ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిందని భారతీయ జనతా పార్టీ బీసీ నేత, వికసిత్‌ భారత్‌ 2047 విశాఖ జిల్లా కో కన్వీనర్‌ మూల వెంకట్రావు తెలిపారు.

Continue Read