logo
సాధారణ వార్తలు

భారత్‌లో కొత్త రకం బ్లడ్‌ గ్రూప్‌ గుర్తింపు   బెంగళూరు మహిళలో గుర్తించిన వైద్యులు కక్రిబ్‌ గ్రూప్‌గా నామకరణం

ప్రపంచ వైద్య చరిత్రలో భారత్‌ కీలక మైలురాయిని అధిగమించింది. బెంగళూరుకు చెందిన ఒక మహిళలో అత్యంత అరుదైన, ఇంతవరకు గుర్తించబడని కొత్త రక్త వర్గం ‘క్రిబ్‌’ (జRIదీ)ను భారతీయ వైద్య నిపుణులు కనుగొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఆగస్టు 31 నాటికి 50 శాతం ఆస్తిపన్ను వసూలే లక్ష్యం కవీడియోకాన్ఫరెన్స్‌లో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

ఆగస్టు 31వ తేదీ నాటికి 50 శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన శాంతారావుకు పలువురి అభినందనలు

ఏఎస్‌ఐగా పదోన్నత పొందిన ఎస్‌.శాంంతారావు బుధవారం పెందుర్తి పోలీస్‌ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఏఎస్‌ఐ ఎస్‌.శాంతారావుకు పలువురు అభినందనలు తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలకు 21 నామినేషన్లు దాఖలు

ఆగస్టు 6న నిర్వహించే జీవీఎంసీ స్టాండిరగ్‌ కమిటీ సభ్యుల ఎన్నికకు జూలై 29న మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 21 నామినేషన్లు దాఖలు అయ్యాయని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు

Continue Read
సాధారణ వార్తలు

ఆటో డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమం

విశాఖపట్నం సిటీలో గల 4200 మంది ఆటో డ్రైవర్లను గుర్తించి 16 బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇస్తున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖ బ్రత బాగ్చీ తెలిపారు. ఇప్పటివరకు 14 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చా మన్నారు. మంగళవారం పోలీస్‌ బ్యారెక్స్‌లోని టెంపుల్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ హాల్‌లో పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో 15వ బ్యాచ్‌ ఆటో డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ప్రీ పెయిడ్‌ ఆటో-రిక్షా సేవలు ప్రారంభం

: ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వాల్టేర్‌ డివిజన్‌, విశాఖపట్నం సిటీ పోలీస్‌ సహకారంతో, దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రీపెయిడ్‌ ఆటో-రిక్షా సేవలను ప్రారంభించింది

Continue Read
సాధారణ వార్తలు

దువ్వాడా రైల్వే స్టేషన్లో ముందుగానే ఆటో-రిక్షా సేవలను ప్రారంభిస్తున్న వాల్టెయిర్ డివిజన్

దువ్వాడా రైల్వే స్టేషన్లో ముందుగానే ఆటో-రిక్షా సేవలను ప్రారంభిస్తున్న వాల్టెయిర్ డివిజన్

Continue Read
సాధారణ వార్తలు

సౌత్ కొరియా ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ సిల్వర్ విజేతగా శివకోటి క్షేత్ర

సౌత్ కొరియా ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ సిల్వర్ విజేతగా శివకోటి క్షేత్ర అక్షర కిరణం (విశాఖ సిటీ): .. సౌత్ కొరియాలో ఈనెల 21వ తేదీ నుంచి జరుగుతున్న 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో విశాఖ క్రీడాకారిని సిల్వర్ మెడల్ సాధించారు. నగరానికి చెందిన శివకోటి క్షేత్ర.. డి దినేష్ కలిసి ఫెయిర్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొన్నారు. సిల్వర్ మెడల్ సాధించారు. శివకోటి క్షేత్ర గతంలో చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించారు. తాజాగా సిల్వర్ మెడల్ సాధించ

Continue Read