logo
సాధారణ వార్తలు

పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

పెందుర్తి మండలం జీవీ ఎంసీ 96వ వార్డు పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జాతికి అంకితం చేస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆధ్వర్యంలో వర్చువల్‌ పద్ధతిలో పాఠశాలను అంకితం చేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం  రూరల్‌ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు పాల్గొన్నారు.

Continue Read
నేరలు

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం కన్వరియాలతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు కస్పాట్‌లో 18 మంది మృతి క20 మందికి తీవ్ర గాయాలు

జార్ఖండ్‌్‌లోని దేవఘర్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్వరియాలతో నిండ ని ఒక బస్సు.. గ్యాస్‌ సిలిండర్లను రవాణా చేస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈదుర్ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోగా.. 20 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.

Continue Read
సాధారణ వార్తలు

పీ`4 కార్యక్రమం నిర్బంధం చేయడం ఖండిస్తున్నాం ఆప్టా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గణపతిరావు, ప్రకాష్‌ రావు

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ ఉన్నత అధికారులతో నిమిత్తం లేకుండా జిల్లా కలెక్టర్‌ల ఆధర్వంలో పి 4 కార్యక్రమంలో ఉపాధ్యాయులతో నిర్బంధంగా రిజిస్ట్రేషన్‌, దత్తత చేయించటాన్ని ఏపీ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏపీఎస్‌ గణపతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్‌ రావు ఖండిరచారు.

Continue Read
నేరలు

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో శ్రీనగర్‌ నగర శివార్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దచిగామ్‌ నేషనల్‌ పార్కు సమీపం లోని హర్వాన్‌లో.. ముఖ్యంగా ముల్నార్‌ ఏరియాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం నుంచి హోరా హోరీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు ‘‘ఆపరేషన్‌ మహాదేవ్‌’’ అని పేరు పెట్టారు.

Continue Read
సాధారణ వార్తలు

27వ వార్డులో అక్రమ కట్టడం తొలగింపు

27వ వార్డు రామ లక్ష్మణ కాలనీ ఉలాసపేట వీధి చివర భద్రమ్మ కోనేరు ను ఆనుకొని రానాబందలో అక్రమ కట్టడములను కమిషనర్‌ రామారావు తొలగించారు.

Continue Read
సాధారణ వార్తలు

పీజీవీఆర్‌లో 45 దరఖాస్తులు స్వీకరణ

: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో డెత్‌ సర్టిఫికెట్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్‌లు వంటి పలు సమస్య లపై  మొత్తం 45 దరఖాస్తులు అందినట్లు మున్సిపల్‌ కమిష నర్‌ నడిపేన రామారావు తెలియజేసారు.

Continue Read
సాధారణ వార్తలు

నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి  రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.

Continue Read
సాధారణ వార్తలు

రూ: 49 లక్షలతో సామాజిక భవనం

రూ: 49 లక్షలతో సామాజిక భవనం అక్షర కిరణం (గోపాలపట్నం): 89 వ వార్డు పరిధి కొత్తపాలెంలో శిథిలమైన సామాజిక భవనం స్థానంలో జీవీఎంసీ నిధులు రూ : 49 లక్షలతో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరియు పాలకవర్గ సభ్యులు అలాగే శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే వార్డ్ టిడిపి అధ్యక్షులు బి విజయకుమార్, కూటమి నాయకులు స్థానిక

Continue Read