logo
సాధారణ వార్తలు

ఎస్‌ఎస్‌ఎస్‌ వెన్నెల ట్రస్ట్‌ అండ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అ..ఆ.. కార్యక్రమం

అ అంటే అనాథలు కాదు... ఆ అంటే ఆత్మీయులు... అనే నినాదంతో ఈనెల 16వ తేదీన విశాఖపట్నం వీఎంఆర్డ్డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో ఎస్‌ఎస్‌ఎస్‌ వెన్నెల ట్రస్ట్‌ అండ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ వివరాలను ట్రస్ట్‌ సభ్యులు విలేఖరుల సమావేశంలో వెల్లడిరచారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జీవీఎంసీలో 10 మంది స్థాయి సంఘం సభ్యుల ఎన్నిక  ఫలితాలు వెల్లడిరచిన కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికలలో 10 మంది సభ్యులు ఎన్నికైనట్లు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

గోపాలపట్నం రైల్వే స్టేషన్‌ వద్ద ఆటో, టాక్సీ స్టాండ్‌ ప్రారంభం

గోపాలపట్నం  రైల్వే స్టేషన్‌ వద్ద ఆటో, టాక్సీ స్టాండ్‌ను నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లోహిత్‌ బోర్హ కలసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ రైల్వే ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన, నిర్ణీత ధరలతో  గమ్యానికి చేరవేయడమే లక్ష్యంగా  ఈ ఆటో స్టాండ్‌ను ప్రారంభించామన్నారు

Continue Read
సాధారణ వార్తలు

క్యాబినెట్‌ సబ్‌ కమిటీతో జర్నలిస్టులకు మేలు     ఏపీయూడబ్ల్యుజే ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్‌

: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్‌ సబ్‌ కమిటీ కృషి చేస్తుందని పౌర సర ఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు ఆంధ్ర ప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్య వర్గం పిలుపుమేరకు బుధవారం జర్నలిస్టుల కోర్కెల దినాన్ని విశాఖ జిల్లా జర్నలిస్టులు పాటించారు

Continue Read
సాధారణ వార్తలు

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి మున్సిపల్‌ కమిషనర్‌ నడిపేన రామారావు

పలాస-కాశీబుగ్గ పుర పాలక సంఘం కార్యాలయంలో బుధవారం అన్ని సచివాల యంలో అందరు శానిటేషన్‌ కార్యదర్శులతో కమిషనర్‌ నడిపేన రామారావు సమావేశాన్ని నిర్వహించారు.

Continue Read
నేరలు

ఆర్టీసీ బస్సును ఢీకొన్న మహింద్ర థార్‌

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు కకారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కపరిస్థితి విషమం

Continue Read
నేరలు

విజయనగరం జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం  బంధువు కాల్పుల్లో అప్పారావు మృతి

విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆస్తి వివాదంలో నాటు తుపాకీతో కాల్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. సమీప బంధువు జరిపిన కాల్పుల్లో అప్పారావు అనే వ్యక్తి మృతి చెందాడు.

Continue Read
సాధారణ వార్తలు

రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు    కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌

జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల లభ్యత, నిల్వలు, పంపిణీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవ సాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా కల్లెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్‌లు, జిల్లా వ్యవసాయ అధికారులు, డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ మార్క్ఫెడ్‌, జిల్లా సహకార అధికారులతో మంగళ వారం రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

Continue Read