గాజువాకలో ఈనెల 8న నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పెద గంట్యాడ ఎన్ఎసీ (నాక్) సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తు న్నామని జిల్లానైపుణ్యాభివృద్ధి అధికారి టీ చాముండేశ్వర రావు తెలిపారు.
Continue Read
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వలంటీర్ల వ్యవస్థ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Continue Read
అక్షర కిరణం, (విశాఖపట్నం): డిజిటల్ ఇండియా కోసం చొరవకు అనుగుణంగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టెయిర్ డివిజన్ అన్ని స్టేషన్లలోను అన్ని (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్స్) (అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) స్థానాలకు క్యూఆర్ కోడ్ టికెటింగ్ను ప్రవేశపెట్టింది.
Continue Read
సాలూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రెండు రోజుల్లో ప్రారంభిస్తామని జిల్లా అగ్రి ట్రేడ్, మార్కెటింగ్ అధికారి ఐ.గంగాధరరావు తెలిపారు.
Continue Read
పల్నాడు జిల్లాలోని మాచ వరం మండలం వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లోని సరస్వతి పవర్ ప్లాంట్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలించారు.
Continue Read
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొద్దిరోజులుగా ఆయన బాధపడుతున్నారు.
Continue Read
కార్తీకమాసం జలధారకు వచ్చే భక్తులకు టోల్గేట్ మినహాయింపు కల్పించాలని పలువురు కోరుతున్నారు. టోల్గేట్ బలవంత పు వసూళ్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continue Read
తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రభుత్వం కొత్త పాలక వర్గం నియమించింది. ఛైర్మన్గా మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడుతో సహా 24 మంది సభ్యులను ఖరారు చేసింది.
Continue Read