ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం వెంటనే వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-2025 సంవత్సరాలకు గాను రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు.
Continue Read
పలాస మున్సిపాలిటీలో ఓల్డ్ ఎన్హెచ్పై పద్మానాభాపురం వద్ద వెలసిన శ్రీ దత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 13న బుధవారం ఉదయం 9 గంటలకు అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు.
Continue Read
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ఉన్న శివాలయంలో భక్తులతో నోటి వెంట శివ నామ స్మరణతో మారుమోగింది.
Continue Read
సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా వరుసగా కేంద్రంతో సంప్రదింపు లు చేస్తున్నారు. దీంతోపాటుగా అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు.
Continue Read
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ శివారులో మరో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. నాలుగు నెలల కిందట ఇక్కడ 3.52 ఎకరాలు కొనుగోలు చేసిన ఆయన తాజాగా మరికొంత భూమిని కొన్నారు.
Continue Read
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడిరది. నవంబర్ 6వ తేదీన షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అనూహ్య పరిణామాల మధ్య నోటిఫికేషన్ విడుదల వాయిదా పడినట్లు సమాచారం.
Continue Read
ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త విజయసాయి రెడ్డిని గురువారం ఉదయం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణ నియో జకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కలిశారు.
Continue Read