logo
banner image
రాజకీయ సంబంధితమైనవి

పీఏసీ ఎన్నికలో ఏన్డీఏ పక్షాల కీలక నిర్ణయం

పీఏసీ ఎన్నికపై ఎన్డీఏ పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఏసీ ఎన్నికలో సంఖ్యాబలం ప్రకారం వెళ్లాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయిం చాయి.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

పలాసలో మినీ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి స్థల పరిశీలన

పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. వజ్రకొత్తూరు, మందస మండలాల పరిధిలో 1383 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వైభవంగా అయ్యప్ప అంబలం పూజ

మాధవధారలో అయ్యప్ప స్వామికి బుధవారం అంబలం పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వలంటీర్ల వ్యవస్థ లేదు.. వారికి జీతాలు ఇవ్వలేం

వలంటీర్‌ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో బుధవారం వాదోపవాదాలు జరిగాయి. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

అసెంబ్లీలో ఉద్దానం తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రస్తావన

ఉద్దానంలో సమస్యలపై మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే గౌతు శిరీష గళమెత్తారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌

కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని వైసీపీకి షాక్‌ ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు వస్తాయని భావించిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

శాసన మండలిలో వైసీపీ సభ్యులపై నారా లోకేష్‌ ఆగ్రహం

శానమండలిలో వైసీపీ సభ్యులపై నారా లోకేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని నిండు సభలో అవమానించారని లోకేష్‌ మండిపడ్డారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

22 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కభోజనాల్లో వివక్షపై స్పీకర్‌ ఆగ్రహం

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్‌ రాజు హాజరయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్ని 22 వరకూ నిర్వహించా లని నిర్ణయించారు.

Continue Read