logo
రాజకీయ సంబంధితమైనవి

రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కడ్‌పై ఆవిశ్వాస తీర్మానం 70 మంది ఎంపీల సంతకం

పార్లమెంటు సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ఈనేపథ్యంలో వరుసగా సమా వేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడే కాకుండా గత కొన్నేళ్లుగా పార్లమెంటు సమావేశాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో వాయిదా లతోనే కాలం గడుస్తోంది.

Continue Read
banner image
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శబరిమలలో యాత్రికుల కోసం ప్రత్యేక పోలీసుల వెబ్‌సైట్‌

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయా నికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల మకరు విళక్కు పూజలు కోసం నవంబరు 16న ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. వేలాదిగా భక్తులు ఇరుముడితో వచ్చిన స్వామిని దర్శించుకుంటున్నారు. ఈక్రమంలో భక్తులకు దర్శనం మరింత సాఫీగా సాగేందుకు కేరళ పోలీసులు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో అపచారం

ఆంధ్రప్రదేశ్‌ లో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత చిన్న తిరుమలగా పేరు పొందిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. ఈఆలయంపై డ్రోన్‌ ఎగిరింది.. ఈ ఘటన కలకలంరేపగా.. ఆలయంపై డ్రోన్‌ ఎగరవేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది.

Continue Read
banner image
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శబరిమల ఆలయంలో కొనసాగుతున్న రద్దీ

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులు.. సమయ పాలన పాటించకపోవడంపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తీవ్రంగా పరిగణించింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా భావన దుర్యోధన  విజయవాడలోని రాష్ట్ర బీసీ భవన్‌లో  ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేషన్‌ చైౖర్మన్‌ రోనంకి కృష్ణం నాయుడు, ఇతర డైరెక్టర్లతో కలసి ఆయన ప్రమాణస్వీకారం చేశారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మహారాష్ట్రాలో ఈవీఎంలపై అనుమానం

మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాలపై ప్రజల్లో అనుమానాలు రెకెత్తడం సంచ లనం సృష్టిస్తోంది. ఎన్నిఎ్నకల సంఘం ప్రకటించిన ఫలితా లపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తూ బ్యాలెట్‌తో ఓ గ్రామ స్థులు ఇప్పుడు రీపోలింగ్‌కు సిద్ధమయ్యారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పకాష్‌రావు పాలెం క్రీస్తు లూథరన్‌ చర్చిలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండ లం ప్రకాష్‌ రావు పాలెంలోని క్రీస్తు లూథరన్‌ చర్చ్‌లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమా నికి సభాధ్యక్షులుగా రెవరెండ మరపట్ల ప్రసాద్‌ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్‌  బొల్లవరపు జాన్‌ వెస్లీ, కండవల్లి రాబిన్‌ పాల్‌ హాజర య్యారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

లక్ష్మీపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పలాస నియోజకవర్గం, పలాస మండలంలో కూటమి ప్రభుత్వంలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం లక్ష్మీపురం గ్రామంలో కూటమి నాయకులు ప్రారంభించారు.

Continue Read