logo
రాజకీయ సంబంధితమైనవి

ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా?  మంత్రి సంధ్యారాణి

రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా, ప్రజలనే అనమానిస్తారా అంటూ మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. సైకో జగన్‌ అనే వైరస్‌ను ఓటు అనే శానిటైజర్‌తో ప్రజలు ప్రక్షాళన చేసిన రోజు జూన్‌ 4 అని స్త్రీశిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

మోదకొండమ్మను దర్శించుకున్న ఎంపీ సీఎం రమేష్‌, ఎమ్మెల్యే బండారు

మాడుగుల మోద కొండమ్మ పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి జాతరలో రైల్వే స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ అమ్మవారిని దర్శిం చుకున్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావు ప్రమాణ స్వీకారోత్సవంలో పంచకర్ల, సీఎం రమేష్‌

విశాఖ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావు ప్రమాణస్వీకారం మహోత్సవంలో పంచకర్ల రమేష్‌ బాబు పాల్గొన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ప్రధాని మోదీ తన భార్యకు సిందూర్‌ ఎందుకు పెట్టడం లేదు  కపశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రశ్న

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలీపుర్‌దుర్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ చేసిన విమర్శలకు దీదీ గట్టిగా రిప్లై ఇచ్చారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

విశాఖలో త్వరలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు

విశాఖపట్నం సందర్శించే పర్యాటకులకు, విశాఖ వాసులకు పర్యాటక శాఖ శుభవార్త చెప్పింది. త్వరలోనే విశాఖపట్నంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు తీయనున్నాయి.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

దేశంలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్‌..  ఏపీతో పోటీపడి ఛాన్స్‌ కొట్టేసిన కర్నాటక

దేశంలో మొట్టమొదటి ప్రయివేట్‌ హెలికాప్టర్‌ తయారీ ప్లాంట్‌ కర్ణాటకలో ఏర్పాటవుతోంది. ఐరోపాకు చెందిన దిగ్గజం ఎయిర్‌బస్‌, టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (ుAూూ) భాగస్వామ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

ఘనంగా శ్రీశ్యామలాంబ అమ్మవారి తోలేళ్ల సంబరాలు

సాలూరు గ్రామదేవత ఆరాధ్య దైవం శ్రీశ్యామలాంబ అమ్మవారి పండుగ తోలేళ్ళు ఉత్సవాలను, సాలూరు పట్టణ జమీందారు అనువంశిక ధర్మకర్త విక్రమ్‌ చంద్ర సన్యాసిరాజు. సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

త్వరలో విశాఖపట్నం ఆరు లైన్లతో గ్రీన్‌ఫీల్డ్‌ సెమీ రింగ్‌ రోడ్డు !

విశాఖ పట్నానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సెమీ రింగ్‌ రోడ్డు నిర్మించాలని ఆలోచన చేస్తోం ది.

Continue Read