logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు

వన్‌టౌన్‌లో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) కే శోభారాణి తెలిపారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు

కిలో బంగారం, ఇంట్లో గుట్టలుగా డాక్యుమెంట్లు భారీగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ ధర్మాన పీఏ మురళి ఇంట్లో రూ.70 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులు గుర్తింపు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఈశ్వరరావు ప్రమాణ స్వీకారం

ఏపీ అగ్నికుల క్షత్రియ డైరెక్టర్‌గా పుచ్చ ఈశ్వరరావు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని కార్యాలయంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ చైర్మన్‌తోపాటు పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

29న పెందుర్తి పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో జాబ్‌ మేళా

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పెందుర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో  ఈనెల 29న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి  శాఖ అధికారి టీ చాముండేశ్వర రావు తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

తెలంగాణ సీఎం రెవంత్‌రెడ్డితో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు భేటీ

ఢల్లీిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాబినెట్‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలను కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు మంగళ వారం కలిశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

టీటీడీలో అన్యమతస్తులను గుర్తిస్తున్న పాలకమండలి

నూతనంగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ లోని పలు విభాగాల్లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదు : స్పందించిన అమెరికా అధ్యక్ష భవనం

భారత రెండో అత్యంత ధనవంతుడు, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అగ్రరాజ్యం అమెరికాలో లంచం, మోసం అభియోగాలు నమోదవడం సంచలనంగా మారింది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

వాల్తేర్‌ డివిజన్‌ డీఆర్‌ఎంగా మనోజ్‌కుమార్‌ సాహూ బాధ్యతల స్వీకారం

తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌(డీఆర్‌ఎం)గా మనోజ్‌కుమార్‌ సాహును రైల్వే శాఖ నియమించింది. ఆయన గురువారం డీఆర్‌ఎంగా బాధ్యతలు స్వీకరించి నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

Continue Read