logo
ఆర్థిక వ్యవస్థ

ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం

విశాఖపట్నం ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం బుధ వారం ఉదయం 11 గంటలకు ఇనిస్టిట్యూట్‌ ప్రాంగణంలో నిర్వహించారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

లక్ష్ముడుపేట గ్రామంలో భారీ అన్న ప్రసాదం

ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేట గ్రామంలో కొలువైన భక్తాంజనేయ స్వామి 65వ వార్షికోత్సవంలో భాగంగా గురువారం అన్న ప్రసాద వితరణ చేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

చంద్రబాబుతో వైరం నిజమే.. కాని ఇప్పుడు కాదు

తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

8న జామి ఎల్లమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

జామి ఎల్లమ్మ జాతర ఈనెల 8న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  ఎల్లమ్మ వీధిలో వెలిసిన ఆలయంలో ప్రతి ఏట శివరాత్రి దాటిన తొమ్మిదవ రోజున ఈ జాతర నిర్వహిస్తారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

బుద్ధిబలంతోనే మానసిక ఎదుగుదల సమతుల్య జీవనం సాధ్యం శ్రీపీఠం స్వామిజీ పరిపూర్ణానంద

: నేటి సమాజం లో ఎన్నో సమస్యలతో మనిషి సతమతం అవుతున్నాడని దానికి కారణం భౌతికమైన పెరుగుదలతో పాటు మానసిక మైన ఎదుగుదల లేకపోవడం పరిపూర్ణానంద స్వామి అన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైఎస్‌ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన: ఈసారికి క్షమిస్తున్నానని చెప్పిన అయ్యన్న

: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్‌ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలకప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్‌ జగన్‌ హైకోర్టుకు వెళ్లారని.. ప్రతిపక్ష నాయ కుడిలా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారని తెలిపారు. జగన్‌ పిటిషన్‌ తీసుకోవాలా వద్దా అనే దశలో ఉందని.. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై జగన్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

సర్పంచ్‌ హత్య కేసుతో మంత్రి పదవికి ధనంజయ్‌ ముండే రాజీనామా

మహారాష్ట్ర బీడ్‌ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్‌.. ఇటీవలే దారుణంగా హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో మంత్రి ధనంజయ్‌ ముండే పేరు వినిపిస్తుండగా.. పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈక్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌.. మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ధనంజయ్‌ ముండేకు సూచించారట. దీంతో ఆయన కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమెల్సీగా గాదే శ్రీనివాసులు గెలుపు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఆయనకు ఇది మూడోసారి.

Continue Read