logo
సాధారణ వార్తలు

నెహ్రు బజార్‌ పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

విశాఖలో పురాతనమైన నెహ్రూ బజారు శిధిలావస్థకు చేరుకుంటున్నందున, దాని అభివృద్ధికి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రణాళిక లను సిద్ధం చేయాలని జీవీఎంసీ అధికారులను జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయండి కజీవీఎంసీ కమిషనర్‌  కేతన్‌ గార్గ్‌

ఒప్పందం ప్రకారం నిర్ణీయత సమయంలో జీవీఎంసీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ జీవీఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ   ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్న తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్టు గురువారం (జులై 31న ) ప్రకటించారు.

Continue Read
సాధారణ వార్తలు

పోర్ట్‌, డాక్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ కార్మిక సమాఖ్య కార్యదర్శిగా మంగయ్య నాయుడు

బీజేపీ నాయకుడు మంగయ్య నాయుడు ఆల్‌ ఇండియా పోర్ట్‌, డాక్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ  కార్యదర్శిగా ఎన్నిక య్యారు.

Continue Read
సాధారణ వార్తలు

భారత్‌లో కొత్త రకం బ్లడ్‌ గ్రూప్‌ గుర్తింపు   బెంగళూరు మహిళలో గుర్తించిన వైద్యులు కక్రిబ్‌ గ్రూప్‌గా నామకరణం

ప్రపంచ వైద్య చరిత్రలో భారత్‌ కీలక మైలురాయిని అధిగమించింది. బెంగళూరుకు చెందిన ఒక మహిళలో అత్యంత అరుదైన, ఇంతవరకు గుర్తించబడని కొత్త రక్త వర్గం ‘క్రిబ్‌’ (జRIదీ)ను భారతీయ వైద్య నిపుణులు కనుగొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఆగస్టు 31 నాటికి 50 శాతం ఆస్తిపన్ను వసూలే లక్ష్యం కవీడియోకాన్ఫరెన్స్‌లో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

ఆగస్టు 31వ తేదీ నాటికి 50 శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన శాంతారావుకు పలువురి అభినందనలు

ఏఎస్‌ఐగా పదోన్నత పొందిన ఎస్‌.శాంంతారావు బుధవారం పెందుర్తి పోలీస్‌ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఏఎస్‌ఐ ఎస్‌.శాంతారావుకు పలువురు అభినందనలు తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలకు 21 నామినేషన్లు దాఖలు

ఆగస్టు 6న నిర్వహించే జీవీఎంసీ స్టాండిరగ్‌ కమిటీ సభ్యుల ఎన్నికకు జూలై 29న మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 21 నామినేషన్లు దాఖలు అయ్యాయని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు

Continue Read