logo
సాధారణ వార్తలు

ఆటో డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమం

విశాఖపట్నం సిటీలో గల 4200 మంది ఆటో డ్రైవర్లను గుర్తించి 16 బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇస్తున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖ బ్రత బాగ్చీ తెలిపారు. ఇప్పటివరకు 14 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చా మన్నారు. మంగళవారం పోలీస్‌ బ్యారెక్స్‌లోని టెంపుల్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ హాల్‌లో పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో 15వ బ్యాచ్‌ ఆటో డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ప్రీ పెయిడ్‌ ఆటో-రిక్షా సేవలు ప్రారంభం

: ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వాల్టేర్‌ డివిజన్‌, విశాఖపట్నం సిటీ పోలీస్‌ సహకారంతో, దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రీపెయిడ్‌ ఆటో-రిక్షా సేవలను ప్రారంభించింది

Continue Read
సాధారణ వార్తలు

దువ్వాడా రైల్వే స్టేషన్లో ముందుగానే ఆటో-రిక్షా సేవలను ప్రారంభిస్తున్న వాల్టెయిర్ డివిజన్

దువ్వాడా రైల్వే స్టేషన్లో ముందుగానే ఆటో-రిక్షా సేవలను ప్రారంభిస్తున్న వాల్టెయిర్ డివిజన్

Continue Read
సాధారణ వార్తలు

సౌత్ కొరియా ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ సిల్వర్ విజేతగా శివకోటి క్షేత్ర

సౌత్ కొరియా ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ సిల్వర్ విజేతగా శివకోటి క్షేత్ర అక్షర కిరణం (విశాఖ సిటీ): .. సౌత్ కొరియాలో ఈనెల 21వ తేదీ నుంచి జరుగుతున్న 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో విశాఖ క్రీడాకారిని సిల్వర్ మెడల్ సాధించారు. నగరానికి చెందిన శివకోటి క్షేత్ర.. డి దినేష్ కలిసి ఫెయిర్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొన్నారు. సిల్వర్ మెడల్ సాధించారు. శివకోటి క్షేత్ర గతంలో చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించారు. తాజాగా సిల్వర్ మెడల్ సాధించ

Continue Read
సాధారణ వార్తలు

పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

పెందుర్తి మండలం జీవీ ఎంసీ 96వ వార్డు పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జాతికి అంకితం చేస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆధ్వర్యంలో వర్చువల్‌ పద్ధతిలో పాఠశాలను అంకితం చేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం  రూరల్‌ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు పాల్గొన్నారు.

Continue Read
నేరలు

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం కన్వరియాలతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు కస్పాట్‌లో 18 మంది మృతి క20 మందికి తీవ్ర గాయాలు

జార్ఖండ్‌్‌లోని దేవఘర్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్వరియాలతో నిండ ని ఒక బస్సు.. గ్యాస్‌ సిలిండర్లను రవాణా చేస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈదుర్ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోగా.. 20 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.

Continue Read
సాధారణ వార్తలు

పీ`4 కార్యక్రమం నిర్బంధం చేయడం ఖండిస్తున్నాం ఆప్టా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గణపతిరావు, ప్రకాష్‌ రావు

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ ఉన్నత అధికారులతో నిమిత్తం లేకుండా జిల్లా కలెక్టర్‌ల ఆధర్వంలో పి 4 కార్యక్రమంలో ఉపాధ్యాయులతో నిర్బంధంగా రిజిస్ట్రేషన్‌, దత్తత చేయించటాన్ని ఏపీ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏపీఎస్‌ గణపతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్‌ రావు ఖండిరచారు.

Continue Read
నేరలు

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో శ్రీనగర్‌ నగర శివార్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దచిగామ్‌ నేషనల్‌ పార్కు సమీపం లోని హర్వాన్‌లో.. ముఖ్యంగా ముల్నార్‌ ఏరియాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం నుంచి హోరా హోరీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు ‘‘ఆపరేషన్‌ మహాదేవ్‌’’ అని పేరు పెట్టారు.

Continue Read