బీజేపీ నగర అధ్యక్షుడిగా పి.పరశురామ్ రాజు నియమితులయ్యారు. ఈసందర్భంగా పరశురామ్ రాజుకు పలువురు బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు.
Continue Read
మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్ రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విశ్వవిద్యా లయం పాలకమండలి సభ్యులు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేశారు.
Continue Read
మహా విశాఖ నగరం ఎన్జీజీవోఎస్ కాలనీలోని వైభవ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 10వ తేదీన శుక్రవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) ఉత్సవం వైభంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో బండారు ప్రసాద్ తెలిపారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ పదవులు కొద్దికాలం కిందట ప్రకటించింది. శ్రీకా కుళం జిల్లా కవిటీ జనసేన పార్టీ నేత లోళ్ళ రాజేష్కు కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ప్రకటించారు.
Continue Read
విశాఖ నగరానికి చెందిన మోర్సింగ్ కళాకారులు గొట్టుముక్కల వెంకటేష్ కు మద్రాసు మ్యూజిక్ అకాడమీ గౌరవం దక్కింది.
Continue Read
: శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయని అఖిల భారత బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ సంఘ సేవకురాలు డాక్టర్ సిపాన గుణవతి అన్నారు.
Continue Read
జైలులో ఉన్న ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ మరో సంచలనానికి తెరతీయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జైలు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించిన అమృత్పాల్ సింగ్.. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని అమృత్పాల్ సింగ్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Continue Read
చాలాకాలంగా పెండిరగ్లో ఉన్న జీవీఎంసీ 6వ వార్డు రేవళ్లపాలెం టీడీఆర్ లను నెలరోజుల్లో అందజేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్తో కలిసి గురువారం రేవళ్లపాలెంలో పర్యటిం చారు.
Continue Read