logo
banner image
రాజకీయ సంబంధితమైనవి

ముయిజ్జును దింపేందుకు భారత్‌తో కలిసి మాల్దీవుల ప్రతిపక్షం కుట్ర

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ మెయిజ్జును గద్దె దింపడా నికి భారత్‌ కలిసి ప్రతిపక్షం కుట్ర చేసిందని ఆరోపిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ వెలువరించిన నివేదిక సంచలనంగా మారింది. మొయిజ్జును అభిశంసనతో పదవీచ్యుతుడ్ని చేయాలంటే తమకు 6 మిలియన్‌ డాలర్లు సమకూర్చాలని భారత్‌ను కోరినట్టు నివేదించింది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

మద్యం మత్తులో హడలెత్తించాడు

మత్తులో ఏకంగా విద్యుత్‌ వైర్లపైనే పడుకున్న మందుబాబు హడలెత్తిపోయిన ప్రజలు తల్లి మద్యానికి డబ్బులివ్వలేదనే కోపంతో పడుకున్నాని చెప్పిన మందుబాబు

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

టీడీపీ ప్రముఖ నేత తులసిబాబుకు పోలీసుల నోటీసులు

రాఘురామ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీిసు  రాజకీయ వర్గాల్లో కలకలం ఎమ్మెల్యే వెనిగండ్లకు తులసిబాబు బిజినెస్‌ పార్ట్‌నర్‌

Continue Read
ఆర్థిక వ్యవస్థ

రోజుకు 18 గంటలు పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఆర్థిక శిల్పి

ఉన్నత విద్యావంతుడు, ప్రముఖ ఆర్థికవేత్త. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి వృద్ధిపథంలో నడిపి ఆర్ధిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. దాదాపు 33 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్‌.. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ అత్యంత కీలక సమయాల్లో సభకు హాజరై అందరిలోనూ స్ఫూర్తి నింపారు. దేశ ఆర్థిక రంగానికి మన్మోహన్‌ వేసిన బలమైన పునాదులు.. ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా లిబరలైజేషన్‌,

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఒక్క ఫోన్‌ కాల్‌.. మన్మోహన్‌ జీవితంతోపాటు దేశ ఆర్థిక స్థితిని మార్చేసింది !

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఎవరూ ఊహించని స్థాయిలో ఒక్కసారిగా ఎదిగిపోయారు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు హయాంలో... మన్మోహన్‌ సింగ్‌కు వచ్చిన ఓ ఫోన్‌ కాల్‌తో ఆయన జీవితంతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

సీపీఐ శత వార్షికోత్సవ జెండా ఆవిష్కరణ

: పేదల పక్షాన నిలిచేది సీపీఐ అని ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చాపర వేణు అన్నారు.   సీపీఐ శతవార్షికోత్సవ జెండాను కాశీబుగ్గ మెయిన్‌ రోడ్‌లో పార్టీ శాఖ కార్యదర్శి సుందర్రావు, నియోజక కార్యదర్శి చాపర వేణు ఆవిష్కరించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

28న సీపీఐ(ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ పోస్టర్ల ఆవిష్కరణ

ఈనెల 28న హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని న్యూడెమోక్రసీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ పిలుపునిచ్చారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

అలరించిన బుట్ట బొమ్మ మద్దిల పాలెంలో బొమ్మన శారీ స్టోర్‌ ప్రారంభం

వస్త్ర వ్యాపార రంగం లో 93 ఏళ్ల అనుభవం ఉన్న ‘బొమ్మన’ సంస్థ విశాఖలోని మద్దిలపాలెంలో మరో శాఖగా బుట్ట బొమ్మ పేరిట శారీ స్టోర్‌ను బుధవారం ప్రారంభించారు. విశాఖ తూర్పు నియో జకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జ్యోతి ప్రజ్వ లన చేసి బుట్ట బొమ్మ శారీ స్టోర్‌ను ప్రారంభించారు.

Continue Read