logo
నేరలు

నాలుగు కిలోల గంజాయితో ముగ్గురు నిందితులు అరెస్టు

గాజువాక జింక్‌ గేట్‌ వద్ద 4 కిలోల గంజాయితో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ ర్యాలీ

అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్‌ ర్యాలీ స్త్రీశిశు సంక్షేమ గిరిజన శాఖమంత్రి సంధ్యారాణి ఆధ్యర్యంలో మంగళవారం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఘనంగా జాతీయ లైబ్రేరియన్‌ దినోత్సవం

జేెఎన్‌టీయూ-జీవీ ఇంజనీరింగ్‌ కళాశాల, విజయనగరం సెంట్రల్‌ లైబ్రరీ ఆధ్వర్యంలో భారతదేశంలో గ్రంథాలయ శాస్త్రానికి పితామహుడైన డాక్టర్‌ ఎస్‌ఆర్‌. రంగనాథన్‌ జయంతి సందర్భంగా జాతీయ లైబ్రేరియన్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

నులి పురుగులతో పిల్లల్లో అనేక శారీరక రుగ్మతలు     చైల్డ్‌ రైట్స్‌ అవేర్నెస్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ గొండు సీతారాం

జాతీయ నులి పురు గుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళ వారం మద్దిలపాలెం అంగన్వాడీ సెంటర్‌ 4లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీలో చైల్డ్‌ రైట్స్‌ అవెర్‌నెస్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ గొండు సీతారాం పాల్గొని పిల్లలకు మాత్రలు అందించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలకు గాల్లో ఎగిరిన ఎక్స్‌కవేటర్‌

కొండచరియలు విరిగిపడి రహ దారులు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లో సంబంధాలు తెగిపోయి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిరది. రోడ్డు మార్గంలో జేసీబీలను ఘటనా స్థలికి తరలిం చడం సాధ్యం కాకపోవడంతో ఆర్మీ సాహసం చేసింది. ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్‌ చినూక్‌ సాయంతో జేసీబీని అక్కడకు తరలించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వైభవంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి దేవి పూజలు

శ్రావణ మాసం మూడో శుక్రవారం శుభ సందర్భంగా సాలూరు పట్టణంలో శ్రీకామాక్షి అమ్మవారి, శ్రీకన్యకా పరమేశ్వరి, అమ్మవారు. కొత్తూరు, శ్రీమాతా అష్టలక్ష్మి. అమ్మవారి ప్రధాన ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మిదేవి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితులు వారిచే వరలక్ష్మి వ్రతాలు విశేషపూజలు శుక్రవారం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

సెప్టెంబర్‌ 1న చలో విజయవాడ పోస్టర్ల ఆవిష్కరణ

సీపీఎస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం  కోసం సెప్టెంబర్‌ 1  రాష్ట్ర స్థాయిలో   నిర్వహిస్తున్న ‘‘చలో విజయవాడ’’  పోస్టర్‌లను శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో ఆవిష్కరించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీలో పలు రైళ్లు రద్దు: మరికొన్ని దారి మళ్లింపు

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో రైల్వే లైన్‌ పనులు జరుగుతున్నాయి. కృష్ణా కెనాల్‌ నుండి గూడూరు వరకు మూడో లైన్‌ నిర్మాణం చేస్తున్నారు.. ఈ మూడో లైన్‌ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశారు అధికారులు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెనాలి రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ వెంకటరమణ తెలిపారు.

Continue Read