logo
నేరలు

ఆర్మీ జవాన్‌ను స్తంభానికి కట్టేసి.. టోల్‌ బూత్‌ సిబ్బంది దాడి..

ఓ సైనికుడితో ఘర్షణదిగిన టోల్‌ ప్లాజా సిబ్బంది అతడ్ని స్తంభానికి కట్టేసి అతి దారుణంగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు.

Continue Read
సమావేశాలు

భావిత‌రాల‌కు స్ఫూర్తి గౌతు ల‌చ్చన్న

భావిత‌రాల‌కు స్ఫూర్తి గౌతు ల‌చ్చ‌న్న‌.. - రాష్ట్ర మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌ అక్షర కిరణం (విజ‌య‌న‌గ‌రం): స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు స‌ర్ధార్ గౌతు ల‌చ్చ‌న్న భావిత‌రాల‌కు స్ఫూర్తి అని, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ కొనియాడారు. ఆయ‌న బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు దిక్సూచి లాంటివారని పేర్కొన్నారు. స‌ర్ధార్ జ‌యంతోత్స‌వం క‌లెక్ట‌రేట్‌లో శ‌నివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ముందుగా ల‌చ్చ‌న్న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా

Continue Read
సాధారణ వార్తలు

*వాల్టేర్ డివిజన్ లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు*

రైల్వే గ్రౌండ్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న వాల్టేర్ డివిజన్

Continue Read
సాధారణ వార్తలు

మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి కరాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారని, రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మహిళల చదువు, ఉద్యోగం, స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో స్త్రీ శక్తి పథకానికి స్థానిక ఆర్‌టికి కాంప్లెక్స్‌ వద్ద మంత్రి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయం కార్యదర్శి అశోక్‌ బాబు, వల్లూరు కిరణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించి ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళుతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు

సంక్షేమం, అభివృద్ధి, మంచి పాలనతో ఏడాది పాలన జరిగిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజల మద్దతు, తమ సంకల్పం, దేవుడి దయతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి ఎదురులేదని, అభివృద్ధికి ఆటంకం లేదని, మంచి పాలనకు పోటీ లేదన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యం ప్రధాని నరేంద్ర మోదీ

భారతదేశ 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని ఢల్లీిలోని ఎర్రకోటపై వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

Continue Read
సాధారణ వార్తలు

జీవీఎంసీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు విశాఖ నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన డిప్యూటీ మేయర్‌ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు ఉద్యోగులతో కలిసి జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ 79 వ స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

Continue Read