logo
నేరలు

ఆంధ్ర`ఒడిసా ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు దగ్ధం : డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం

పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఆంధ్ర ఒడిసా ఘాట్‌ రోడ్‌లో ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి జైపూర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుండి ఒక్కసారిగా పొగలతో కూడిన మంటలు రేగి బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై బస్సును  నిలిపివేయడంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ వెంటనే కిందకు దిగిపోయారు.

Continue Read
సాధారణ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా సబ్‌రిజిస్టర్‌ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా భోగాపురం, ఆనందపురం, మధురవాడ, పెదగంట్యాడ, ప్రాంతాల్లోని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

లండన్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు

: లండన్‌ లో పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రముఖ బహుళజాతి సంస్థ రోల్స్‌ రాయిస్‌ గ్రూప్‌ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

తిరుమల శ్రీవారికి భారీ వెండి కానుక

హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు మంగళవారం (నవంబర్‌ 4) తిరుమల శ్రీవారికి కానుక ఇచ్చారు. 22 కిలోల వెండితో చేసిన భారీ గంగాళా న్ని అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న శ్రీనివాసులు రెడ్డి.. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే వెండి గంగాళాన్ని విరాళంగా టీటీడీ అధికారులకు అందించారు.

Continue Read
సాధారణ వార్తలు

భోగాపురం విమానాశ్రయం కొత్త అప్‌డేట్‌

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలకంగా మారనుంది. భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు చాలా వరకూ పూర్తయ్యాయి. అయితే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి మరో కీలక అప్‌ డేట్‌ వచ్చింది. విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 60 కిలోమీటర్ల మేరకు ఏవియేషన్‌ టర్బైన్‌ ఇంధనం పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు  నిర్ణయించింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

కరూర్‌ తొక్కిసలాట ఘటనతో విజయ్‌ కీలక నిర్ణయం

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మరోసారి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ఓ మంచి పని చేయబోతున్నారు. ముఖ్యంగా రద్దీ నిర్వహణ, ప్రజా భద్రతను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక వాలంటీర్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ‘తొండర్‌ అని’ అని పేరు పెట్టారు.

Continue Read
banner image
సాధారణ వార్తలు

వైఎస్‌ జగన్‌ కృష్ణాజిల్లా పర్యటనలో అపశృతి

. పెనమలూరు నియోజకవర్గంలోని మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలో జగన్‌ పర్యటన చేపట్టారు. ఈ పర్యట నలో అపశ్రుతి చోటుచేసుకుంది. వైఎస్‌ జగన్‌ కాన్వాయి లో ప్రమాదం జరిగింది.

Continue Read
సాధారణ వార్తలు

కాశీబుగ్గలో తీవ్ర విషాదం కవిజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట క9 మంది మృతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది భక్తులు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

Continue Read