టాటా గ్రూప్నకు గుండెకాయలాంటి ట్రస్ట్లకు ఛైర్మన్గా నోయల్ టాటా ఎంపికయ్యారు. దీంతో సంస్థకు రతన్టాటా తర్వాత ఆయనే ఉత్తరాధికారి అయ్యారు.
Continue Read
జీవీఎంసీ 47వ వార్డు సంజీవ్ కాలనీ 2 శ్రీ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీ మహిషాసుమర్దిని దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
Continue Read
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీకరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
Continue Read
మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగించింది.
Continue Read
హైందవ ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ఆలయ కార్యనిర్వహణాధికారి జి.గురునాదరావు అన్నారు.
Continue Read
హరియాణ, జమ్మూ కశ్మీర్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్ అంచనాలు పూర్తిగా తారుమారు అయ్యాయి.
Continue Read
మన పలాస మన బాధ్యత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
Continue Read
విజయవాడ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను పురస్కరిం చుకుని ప్రత్యేక రైలును రైల్వే శాఖ అధికారులు ప్రకటిం చారు.
Continue Read