ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు.
Continue Read
విశాఖ నగరంలో 51వ వార్డులో సీతన్నగార్డెన్లో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి, గాయత్రి దేవి, కనక దుర్గ దేవి ఆలయంలో ఈనెల 3 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మనంగా నిర్వహిస్తు న్నట్లు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి తెలిపారు.
Continue Read
పవన్పై ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సైలెంట్ మోడ్లో పవన్
Continue Read
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదంలో వినియో గించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Continue Read
ఏవీఎన్ కళాశాలలో సహృదయ సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో యువకవి సిర్పి చంద్రశేఖర్ రచించిన గొంతు తెగిన అక్షరం పుస్తకాన్ని ఆవిష్కరించారు
Continue Read
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినవన్నీ స్కాములు, దోపిడీలేనని తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు.
Continue Read
ఎంవీపీ రైతు బజార్లో ఆదివారం డ్వాక్రా బజారుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు.
Continue Read
పరిపాలనలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారని ఎంపీపీ పొట్నూరు ప్రమీల, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పొట్నూరు సన్యాసినాయుడు విమర్శించారు.
Continue Read