యూటీఎఫ్ రణభేరి బైక్ జాతను విజయవంతం చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గాజువాక మండలశాఖ ప్రధాన కార్యదర్శి సబ్బారపు నూకరాజు పిలుపునిచ్చారు.
Continue Read
అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ అధికారులు కొరడా రaలిపించారు. జీవీఎంసీ 51వ వార్డులో గల రాజీవ్ నగర్లో నిబంధనలకు విరుద్ధంగా శాంతి నికేతన్ పాఠశాలపై నిర్మాణం చేపట్టిన అదనపు అంతస్తూ స్లాబ్ను మంగళవారం జీవీఎంసీ అధికారులు తొలగించారు.
Continue Read
ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి చండీహోమం మంగళవారం వనం గుడి వద్ద ఘనంగా నిర్వహించారు. మూడవ మంగళ వారాన్ని పురస్కరించుకొని ఈ హోమాన్ని నిర్వహించారు
Continue Read
బీహార్ రాజకీయా లు మరోసారి రగిలిపోయాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకుడు రాజ్కుమార్ రాయ్ అలియాస్ అల్లా రాయ్ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ దారుణ హత్య బుధవారం రాత్రి పట్నాలోని చిత్రగుప్త ప్రాంతంలోని మున్నాచక్లో జరిగింది.
Continue Read
పలాస రైల్వే స్టేషన్ పరిది óలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గంజాయి ముఠాను కాశీ బుగ్గ పోలీసులు పట్టుకున్నారు. ఈసందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు మీడియా సమావేశంలో మాట్లా డారు.
Continue Read
నేపాల్ లో చిక్కుకున్న ఏపీ నివాసితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకు రావడంపై ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రెండో రోజు కూడా మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, మంత్రులు కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Continue Read
వజ్రపు కొత్తూరు మండలంలోని నగరంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండో రోజు జరుగుతున్న మండల స్థాయి అండర్-14, అండర్-17 విభాగాలలో బుధవారం ఖోఖో, వాలీబాల్, చెస్ ఎంపికలు నిర్వహిం చారు.
Continue Read
అర్బన్ హౌసింగ్ ఏపీ టిడ్కోలో 912 ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసిన కమిషనర్ నడిపేన రామారావు తెలియజేశారు. అవి 300 చదరపు అడుగుల -336, 365 చదరపు అడుగుల -480, 430 చదరపు అడుగుల గలవి - 96, సదరు 912 ఇళ్లకు లబ్ధిదారులను గుర్తించి అందులో 706 మంది లబ్ధిదారుల తో రిజిస్ట్రేషన్ చేయించారు.
Continue Read