జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో 8 సంవత్సరా లుగా విద్యార్థులకు చదువు చెబుతూ ఈఏడాది వేరే పాఠశాలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు బుధవారం ఘనంగా సన్మానించారు.
Continue Read
ఏపీ టీచర్స్ ఫెడరేషన్ పిలుపుమేరకు ఈనెల 11 నుంచి 19వ తేదీ వరకు ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన చేయనున్నట్లు విశాఖ జిల్లా ఏపీటిఎఫ్ అధ్యక్షులు కరుణాకర రావు తెలిపారు
Continue Read
నేపాల్ రాజధాని ఖాట్మండులో 8మంది మంగళగిరి వాసులు చిక్కుకున్నారు. నేపాల్లోని పశుపతి ఫ్రంట్ హోటల్ లో మంగళగిరి వాసులు తలదాచుకున్నారు. మంగళగిరికి చెందిన మాచర్ల హేమసుందర్ రావు, దామర్ల నాగలక్ష్మితో వీడియో కాల్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
Continue Read
సౌత్ కోస్ట్ రైల్వే జీఎం శ్రీ సందీప్ మాథుర్ విశాఖపట్నం లోని మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
Continue Read
విజయనగరం రైల్వే ఇన్స్టిట్యూట్ లో DRM ఇచ్చిన సందేశం "ఫాస్టర్ సేఫ్టీ ఎస్ పేషన్"
Continue Read
యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం కఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షలు
Continue Read
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పించేం దుకు.. జీఎస్టీ విషయంలో కీలక నిర్ణయాలు తీసు కుంది. 12, 28 శాతం శ్లాబ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Continue Read
ఆంధ్ర యూనివర్సిటీ కొంతమంది విభాగ అధిపతుల బంధుప్రీతి , అవినీతి కారణంగా యూనివర్సిటీ పరువు,ప్రతిష్ట, దగ్గర్లో ఉన్న సముద్ర తీరంలో కలిసిపోతుంది. ఉద్యోగాల నియామకాల్లో ఎక్కడ పారదర్శకత పాటించలేదని, తమకు న్యాయం చేయాలని కొంతమంది బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నారు.
Continue Read