logo
సాధారణ వార్తలు

జీవీఎంసీలో 21 మందికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి

సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన ఉద్యోగులు తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ అన్నారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాల యంలోని ఆయన ఛాంబర్‌లో జీవీఎంసీలో జూనియర్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న 21 మందికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఉత్తరువులను అందించారు.

Continue Read
సాధారణ వార్తలు

కూటమిది బాధ్యతాయుతమైన ప్రభుత్వం

పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అందు బాటులో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సులభతర వ్యాపారం, వ్యాపార వేగంతో ఎవరూ పోటీ పడలేరని సీఎం అన్నారు. విశాఖలో జరిగిన సీఐఐ-గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్‌ బిజినెస్‌ సమ్మిట్కు కేంద్ర మంత్రితో కలిసి కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్‌ హాజరయ్యారు.

Continue Read
సాధారణ వార్తలు

జీఎం సందీప్‌ మాథుర్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ 2025’ డ్రైవ్‌

సౌత్‌ కోస్ట్‌ రైల్వే (ఎస్సీఓఆర్‌) జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ విశాఖపట్నంలోని ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలో ‘స్వచ్ఛతా హీ సేవా డ్రైవ్‌కు నాయకత్వం వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

యూటీఎఫ్‌ రణభేరి బైక్‌ జాతను విజయవంతం చేయండి  కయూటీఎఫ్‌ నేత సబ్బారపు నూకరాజు

యూటీఎఫ్‌ రణభేరి బైక్‌ జాతను విజయవంతం చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ గాజువాక మండలశాఖ ప్రధాన కార్యదర్శి సబ్బారపు నూకరాజు పిలుపునిచ్చారు.

Continue Read
సాధారణ వార్తలు

అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ కొరడా

అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ అధికారులు కొరడా రaలిపించారు. జీవీఎంసీ 51వ వార్డులో గల రాజీవ్‌ నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా శాంతి నికేతన్‌ పాఠశాలపై నిర్మాణం చేపట్టిన అదనపు అంతస్తూ స్లాబ్‌ను మంగళవారం జీవీఎంసీ అధికారులు తొలగించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఘనంగా పైడితల్లి వారి చండీహోమం

ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి చండీహోమం మంగళవారం వనం గుడి వద్ద ఘనంగా నిర్వహించారు. మూడవ మంగళ వారాన్ని పురస్కరించుకొని ఈ హోమాన్ని నిర్వహించారు

Continue Read
సాధారణ వార్తలు

నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను రప్పించే ఏర్పాట్లపై మంత్రి లోకేష్‌ సమీక్ష

నేపాల్‌ లో చిక్కుకున్న ఏపీ నివాసితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకు రావడంపై ఆర్టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ రెండో రోజు కూడా మంత్రి నారా లోకేష్‌ సమీక్షించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, మంత్రులు కందుల దుర్గేష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

ముగిసిన మండల స్థాయి క్రీడా జట్టు ఎంపికలు

వజ్రపు కొత్తూరు మండలంలోని నగరంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో  స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రెండో రోజు జరుగుతున్న మండల స్థాయి అండర్‌-14, అండర్‌-17 విభాగాలలో బుధవారం ఖోఖో, వాలీబాల్‌, చెస్‌ ఎంపికలు నిర్వహిం చారు.

Continue Read