ఆంధ్ర యూనివర్సిటీ కొంతమంది విభాగ అధిపతుల బంధుప్రీతి , అవినీతి కారణంగా యూనివర్సిటీ పరువు,ప్రతిష్ట, దగ్గర్లో ఉన్న సముద్ర తీరంలో కలిసిపోతుంది. ఉద్యోగాల నియామకాల్లో ఎక్కడ పారదర్శకత పాటించలేదని, తమకు న్యాయం చేయాలని కొంతమంది బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నారు.
Continue Read
విద్యార్థులు ఆలోచించగలి గితే వారిలో ప్రశ్నించేతత్వం అలవడుతుదని, ఈ దిశగా అధ్యాపకులు చొరవ చూపాలని ఇంటర్ విద్య డీవీఈవో ఆర్. సురేష్ కుమార్ అన్నారు.
Continue Read
కంటి రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి నవ్య జీవనం తో ముందుకు సాగాలన్న దూరదృష్టి, సదాశయంతో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన దివంగత ఆత్మకూరి శంకరరావు 94వ జయంతి సందర్బంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆసుపత్రి వ్యవస్థాపక వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు డీజీఎం కె బంగారు రాజు తెలిపారు.
Continue Read
: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జీవీఎంసీలో అన్ని విభాగాలకు కలిపి 106 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు.
Continue Read
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లతోనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు
Continue Read
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన ఇంజినీర్గా పీవీవీ సత్యనారాయణ రాజు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఇంజనీర్ విభాగంలో బాధ్యతలను స్వీకరించారు.
Continue Read
: ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, గండి బాబ్జి జన్మదిన వేడు కలు ఘనంగా నిర్వహించారు.
Continue Read
కూటమి ప్రభుత్వంలో అసలైన దివ్యాంగులకు ఎటువంటి అన్యాయం జరగదని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 29వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.
Continue Read