విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణపై అసలు చర్చేలేదని.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొ న్నారు.
Continue Read
టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Continue Read
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 13వ వార్డులోని సమస్యలపై కార్పొరేటర్ సునీత చర్చించారు.
Continue Read
ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది.
Continue Read
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అక్టోబర్ 1వ తేదీ వరకు గున్నీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకో వద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Continue Read
గత ప్రభుత్వం లో జరిగిన అవినీతిపై మంగళవారం కౌన్సిల్లో టీడీపీ సభ్యులు నిలదీశారు. ముందుగా సీపీఎం జాతీయ నాయ కుడు సీతారాం ఏచూరి మృతికి, కోల్కతాలోని వైద్యురాలి మృతికి సభ్యులు సంతాపం తెలిపారు.
Continue Read
వ్యక్తిత్వం దిగజార్చుకున్నారంటూ దేశవ్యాప్తంగా ట్రోల్స్, మీమ్స్ అదేసమయంలో చేయని తప్పుకు సారీ చెప్పిన కార్తీపై జాతీయ మీడియాలో ప్రశంసలు
Continue Read
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘
Continue Read