విశాఖపట్నంలో పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి పురం జంక్షన్ వద్ద ఓ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆర్టీసీ రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగా యి.
Continue Read
విశాఖ నగరానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు.
Continue Read
గోపాలపట్నం రైతు బజార్లో RJDM మరియు RDDM తనిఖీలు
Continue Read
ఆల్ ఇండియా రైల్వే బాల్ బాడ్మిన్టన్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతుల ప్రదానం
Continue Read
ఈఓ సమక్షంలో రైతు బజార్లో ప్లాస్టిక్ నివారణ పై అవగాహన సదస్సు
Continue Read
ల్యాండ్ మ్యుటేషన్ కోసం రూ.1.70 లక్షలు డిమాండ్ చేసిన వైనం కరూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సింగరాయి వీఆర్వో
Continue Read
వైజాగ్ స్టీల్ ప్లాం ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం జీవీఎంసీ కౌన్సిల్ సమా వేశం నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీక రణకు వ్యతిరేకంగా ‘‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’’ పేరు తో నిరసన తెలియజేశారు.
Continue Read
భార్యాభర్తల బంధం, విడాకులు, పిల్లల సంరక్షణకు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. వివాహం చేసుకున్న తర్వాత ఒక భాగస్వామి మరొకరిపై ఆధారపడకుండా ఉండటం అనేది అసాధ్యమని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘సంపూర్ణ స్వాతంత్య్రం కావాలంటే పెళ్లే చేసుకోకూడదు’’ అని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
Continue Read