logo
రాజకీయ సంబంధితమైనవి

బాధ్యతతో విధులను నిర్వర్తించాలి నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు కజీవీఎంసీలో ఏడుగురికి పదోన్నతి

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో సీనియర్‌ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బందికి జీవీఎంసీ పర్య వేక్షకులుగా పదోన్నతి పత్రాలను అందించామని నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు అన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ ర్యాలీ

అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్‌ ర్యాలీ స్త్రీశిశు సంక్షేమ గిరిజన శాఖమంత్రి సంధ్యారాణి ఆధ్యర్యంలో మంగళవారం నిర్వహించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఎన్నికల కమిషన్‌పై రాహుల్‌ గాంధీ ఆటం బాంబ్‌

బీజేపీతో కుమ్మక్కుపై పక్కా ఆధారాలతో ప్రజెంటేషన్‌  బిహార్‌ ఓట్ల జాబితా సవరణపై అనుమానం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణ మీడియా సమావేశంలో పలు పక్కా ఆధారాలను బయటపెట్టిన రాహుల్‌ గాంధీ

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జీవీఎంసీలో 10 మంది స్థాయి సంఘం సభ్యుల ఎన్నిక  ఫలితాలు వెల్లడిరచిన కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికలలో 10 మంది సభ్యులు ఎన్నికైనట్లు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ   ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్న తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్టు గురువారం (జులై 31న ) ప్రకటించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలకు 21 నామినేషన్లు దాఖలు

ఆగస్టు 6న నిర్వహించే జీవీఎంసీ స్టాండిరగ్‌ కమిటీ సభ్యుల ఎన్నికకు జూలై 29న మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 21 నామినేషన్లు దాఖలు అయ్యాయని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాడి రమేష్‌, మహిళా ఉపాధ్యక్షురాలుగా మంజుల

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శిగా  దాడి రమేష్‌, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా చల్లా మంజులను నియమిస్తూ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌ గజపతి రాజు

టీడీపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు.

Continue Read