logo
సాధారణ వార్తలు

53వ వార్డులో పునరావాస కేంద్రాల పరిశీలన

53వ వార్డులో పునరావాస కేంద్రాల పరిశీలన అక్షర కిరణం (మర్రిపాలెం): జోన్ 5 పరిధిలో 53 వార్డులోని పునరావాస కేంద్రాలను మాజీ కార్పొరేటర్ పొలమరశెట్టి వెంకట నర్స కుమారి మంగళవారం పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు

Continue Read
banner image
సాధారణ వార్తలు

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కోరుతూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలి

ఇన్‌ సర్వీస్‌ ఉపాద్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కోరుతూ ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని ఆప్టా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

Continue Read
సాధారణ వార్తలు

మొంథా తుఫాన్‌ జాగ్రత్త చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష

మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

తునిలో బాలికపై అత్యాచారయత్నంపై మహిళా కమిషన్‌ ఆగ్రహం

కాకినాడ జిల్లా తునిలో బాలికల గురుకుల విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్న ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Continue Read
సాధారణ వార్తలు

నీరజ్‌ చోప్రాకు అరుదైన గౌరవం కభారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా ప్రదానం

ఒలింపిక్‌ పతకాల విజేత నీరజ్‌ చోప్రాకు దేశం అత్యంత అరుదైన గౌరవాన్ని అందించింది. జావెలిన్‌ సూపర్‌ స్టార్‌గా పేరొందిన నీరజ్‌ చోప్రాకు భారతీయ సైన్యం గౌరవప్రదమైన లెఫ్టినెంట్‌ కల్నల్‌ ర్యాంకును అందజేసింది. ఢల్లీిలోని సౌత్‌ బ్లాక్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవాన్ని ఆయనకు ప్రకటించారు.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖలో ఉద్యోగాల పేరుతో ఐటీ కంపెనీ మోసం

విశాఖపట్నంలో ఐటీ కంపెనీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మధురవాడ లో వారుష్‌ ఐటీ కంపెనీ నిండా ముంచేసిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఐటీ ఉద్యోగాల పేరుతో నియామకాలు చేపట్టారని.. అయితే ఆరు నెలలుగా జీతాలు చెల్లించలే దన్నారు. దీంతో ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పీఎం పాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. ఐటీ ఉద్యోగాల పేరు చెప్పి లక్షల్లో దోచుకున్నారని కంపెనీ సీఈవోపై ఫిర్యాదు చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు

వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు.. పోలీస్‌ అమరవీరుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

5వ వార్డులో జెడ్సీ మల్లయ్యనాయుడు పర్యటన

జీవీఎంసీ జోన్‌`4లో జోనల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు 29, 35వ వార్డుల్లో మంగళవారం పర్యటించారు. పర్యటన సందర్భం గా కాలువలలో పేరుకుపోయిన పూడికలను వెంటనే తొలగించాలని, రోడ్లపై చెత్త లేకుండా ఎప్పటికప్పుడు శుభ్ర పరిచాలని సిబ్బందికి సూచించారు.

Continue Read