ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధి కార యంత్రాంగం, శాస్త్రవేత్తలతో చర్చించారు.
Continue Read
సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానం పైనా సమీక్షలో చర్చించారు.
Continue Read
ఈనెల 22వ తేదీ నుంచి కార్తీకమాసం ప్రారంభం దృష్ట్యా విశేష పర్వదినములైన సోమవారం 5 ప్రముఖ శైవక్షేత్రాలు దర్శింపచేయాలనే ఉద్దేశంతో పంచారామ క్షేత్రదర్శినిని ఏపీఎస్ ఆర్టీసీ ప్రవేశపెడుతోందని రీజినల్ మేనేజర్ బి.అప్పల నాయుడు తెలిపారు.
Continue Read
మధ్యప్రదేశ్లో ఓబీసీ రిజర్వేషన్ను 14 శాతం నుంచి 27 శాతానికి పెం చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన 15 వేల పేజీల అఫిడవిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒకవైపు ప్రాచీన భారతదేశాన్ని కుల రహిత, ప్రతిభ ఆధారిత సమాజంగా కీర్తిస్తుంటే.. మరోవైపు మధ్యప్రదేశ్లో కులం ఆధారిత వివక్ష ఎంత లోతుగా పాతు కుపోయిందో తెలిపే దిగ్భ్రాంతికరమైన విషయాలను ఆ అఫిడవిట్ వెలుగులోకి తీసుకువచ్చింది.
Continue Read
మావో యిస్టు పార్టీకి ఈమధ్య కాలంలో అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణు గోపాల్ రావు అలియాస్ సోను మంగళవారం రోజు లొంగిపోయా రు.
Continue Read
వాసన్ ఐ కేర్ హాస్పి టల్స్ విశాఖపట్నంలోని ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది, విద్యా ర్థుల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిం చారు.
Continue Read
బాలియాత్ర 2025 నిర్వహణ కమిటీ, శ్రీముఖలింగం సోమవారం ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ను కలిసి నవంబర్ 9న జరగబోయే బాలియాత్రలో పాల్గొని విజయవంతం చేయా లని ఆహ్వానించారు.
Continue Read
అమరావతి రాజధాని ప్రాంతంలో పూర్తయిన తొలి భవనం సీఆర్డీఏ కాంప్లెక్స్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈపర్యటనలో భాగంగా ఏడు అంతస్తుల కాంప్లెక్స్లోని కార్యాలయాలను సీఎం పరిశీలించి అందుబాటులో ఉన్న మౌలిక సదు పాయాలను పరిశీలించారు.
Continue Read