logo
సాధారణ వార్తలు

మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులకు ప్రణాళిక కడిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అధి కార యంత్రాంగం, శాస్త్రవేత్తలతో చర్చించారు.

Continue Read
సాధారణ వార్తలు

గనుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానం పైనా సమీక్షలో చర్చించారు.

Continue Read
సాధారణ వార్తలు

కార్తీకమాసంలో ఆర్టీసీ ప్రత్యేక పంచారామ క్షేత్రదర్శిని

ఈనెల 22వ తేదీ నుంచి కార్తీకమాసం ప్రారంభం దృష్ట్యా విశేష పర్వదినములైన సోమవారం 5 ప్రముఖ శైవక్షేత్రాలు దర్శింపచేయాలనే ఉద్దేశంతో పంచారామ క్షేత్రదర్శినిని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రవేశపెడుతోందని రీజినల్‌ మేనేజర్‌ బి.అప్పల నాయుడు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

ఓబీసీలకు 14 నుంచి 27 శాతానికి రిజర్వేషన్ల పెంపు..

మధ్యప్రదేశ్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ను 14 శాతం నుంచి 27 శాతానికి పెం చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన 15 వేల పేజీల అఫిడవిట్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒకవైపు ప్రాచీన భారతదేశాన్ని కుల రహిత, ప్రతిభ ఆధారిత సమాజంగా కీర్తిస్తుంటే.. మరోవైపు మధ్యప్రదేశ్‌లో కులం ఆధారిత వివక్ష ఎంత లోతుగా పాతు కుపోయిందో తెలిపే దిగ్భ్రాంతికరమైన విషయాలను ఆ అఫిడవిట్‌ వెలుగులోకి తీసుకువచ్చింది.

Continue Read
సాధారణ వార్తలు

మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌ షాక్‌.. క60 మందితో కలిసి అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ లొంగుబాటు

మావో యిస్టు పార్టీకి ఈమధ్య కాలంలో అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణు గోపాల్‌ రావు అలియాస్‌ సోను మంగళవారం రోజు లొంగిపోయా రు.

Continue Read
banner image
సాధారణ వార్తలు

ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌లో కంటి పరీక్ష శిబిరం

వాసన్‌ ఐ కేర్‌ హాస్పి టల్స్‌ విశాఖపట్నంలోని ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇన్స్టిట్యూట్‌ సిబ్బంది, విద్యా ర్థుల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిం చారు.

Continue Read
సాధారణ వార్తలు

బాలియాత్రకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఆహ్వానం

బాలియాత్ర 2025 నిర్వహణ కమిటీ, శ్రీముఖలింగం సోమవారం ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను కలిసి నవంబర్‌ 9న జరగబోయే బాలియాత్రలో పాల్గొని విజయవంతం చేయా లని ఆహ్వానించారు.

Continue Read
సాధారణ వార్తలు

సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని ప్రాంతంలో పూర్తయిన తొలి భవనం సీఆర్డీఏ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈపర్యటనలో భాగంగా ఏడు అంతస్తుల కాంప్లెక్స్‌లోని కార్యాలయాలను సీఎం పరిశీలించి అందుబాటులో ఉన్న మౌలిక సదు పాయాలను పరిశీలించారు.

Continue Read