logo
banner image
ఆర్థిక వ్యవస్థ

విశాఖ నుంచి కొత్త ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు

అక్షరకిరణం, (విశాఖపట్నం): విశాఖలోని విమాన ప్రయాణీకులకు అధికారులు శుభవార్త ప్రకటించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మరో నాలుగు కొత్త సర్వీసులు నడవనున్నాయి.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మాజీ మంత్రి జోగి రమేష్‌కు హైకోర్టు షాక్‌

వైసీపీ నాయకులకు ఏపీ హైకోర్టులో షాక్‌ తగిలింది. వైసీపీ నాయకులు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

డాక్టర్‌ కుమార్‌ నాయక్‌కు ఉద్దాన బంధు అవార్డు

డోకులపాడు గ్రామంలో ఆదివారం ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్‌ కుమార్‌నాయక్‌ను ‘ఉద్దాన బంధు’ అవార్డుతో సత్కరించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌.హరేంధిర ప్రసాద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ ఐఎన్‌ఎస్‌ డేగాలో ఘనంగా స్వాగతం పలికారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైసీపీకి బిగ్‌ షాక్‌

కమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌ రావు రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

కళింగ నగర్‌లో వినాయక చవితి రాట ఉత్సవం

51వ వార్డ్‌ కళింగ నగర్‌ వుడా క్వాటర్స్‌ వెనుక వీధిలో బుధవారం శ్రీ వినాయక వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పందిరి రాట ఉత్సవం నిర్వహించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఓకే

కేంద్ర కేబినెట్‌ బుధవారం న్యూఢల్లీిలో సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 25 వేల కోట్లతో ఆంధ్ర, తెలంగాణ, బిహార్‌, పంజాబ్‌, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.

Continue Read