పీఏసీ ఎన్నికపై ఎన్డీఏ పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఏసీ ఎన్నికలో సంఖ్యాబలం ప్రకారం వెళ్లాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయిం చాయి.
Continue Read
వలంటీర్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బుధవారం వాదోపవాదాలు జరిగాయి. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తింది.
Continue Read
ఉద్దానంలో సమస్యలపై మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే గౌతు శిరీష గళమెత్తారు.
Continue Read
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని వైసీపీకి షాక్ ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు వస్తాయని భావించిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Continue Read
శానమండలిలో వైసీపీ సభ్యులపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని నిండు సభలో అవమానించారని లోకేష్ మండిపడ్డారు
Continue Read
ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్ని 22 వరకూ నిర్వహించా లని నిర్ణయించారు.
Continue Read
ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త విజయసాయి రెడ్డిని గురువారం ఉదయం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణ నియో జకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కలిశారు.
Continue Read
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వలంటీర్ల వ్యవస్థ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Continue Read