పలాస మున్సిపాలిటీలో ఓల్డ్ ఎన్హెచ్పై పద్మానాభాపురం వద్ద వెలసిన శ్రీ దత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 13న బుధవారం ఉదయం 9 గంటలకు అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు.
Continue Read
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ఉన్న శివాలయంలో భక్తులతో నోటి వెంట శివ నామ స్మరణతో మారుమోగింది.
Continue Read
తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రభుత్వం కొత్త పాలక వర్గం నియమించింది. ఛైర్మన్గా మీడియా సంస్థల అధినేత బీఆర్ నాయుడుతో సహా 24 మంది సభ్యులను ఖరారు చేసింది.
Continue Read
ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల ్ను సస్పెండ్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ తెలిపారు.
Continue Read
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు జయంతి సందర్భంగా ఈనెల 25న రాజేశ్వరరావు, కోటి స్వరపరచి న చిత్రగీతాలతో ఏమని పాడెదనో ఈవేళ శీర్షికన సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్టు ఫ్యామిలీ మెలోడీస్ కన్వీ నర్ టి శివనారాయణ తెలిపారు.
Continue Read
విశాఖలో రెండో సారి ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం డిసెంబర్ 29న డాబాగార్డెన్స్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కళావేదికలో నిర్వహిస్తున్నట్టు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు పులగం రామచంద్రారెడ్డి తెలిపారు.
Continue Read
మరికొన్ని రోజుల్లో శబరిమలలో మండల పూజలు, అయ్యప్ప దర్శనా లు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలోనే ఆన్లైన్లో వర్చువల్ క్యూ దర్శనాల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు టికెట్లను విడుదల చేస్తోంది.
Continue Read
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Continue Read