హైందవ ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ఆలయ కార్యనిర్వహణాధికారి జి.గురునాదరావు అన్నారు.
Continue Read
విజయవాడ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను పురస్కరిం చుకుని ప్రత్యేక రైలును రైల్వే శాఖ అధికారులు ప్రకటిం చారు.
Continue Read
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు.
Continue Read
విశాఖ నగరంలో 51వ వార్డులో సీతన్నగార్డెన్లో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి, గాయత్రి దేవి, కనక దుర్గ దేవి ఆలయంలో ఈనెల 3 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మనంగా నిర్వహిస్తు న్నట్లు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి తెలిపారు.
Continue Read
ఏవీఎన్ కళాశాలలో సహృదయ సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో యువకవి సిర్పి చంద్రశేఖర్ రచించిన గొంతు తెగిన అక్షరం పుస్తకాన్ని ఆవిష్కరించారు
Continue Read
: ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది.
Continue Read
తిరుమలకు వేంకటేశ్వరు ని ప్రసాదంలో వినియోగించేందుకు పలాస జీడిపప్పు సిద్ధమంది గురువారం పలాస నుంచి జీడిపప్పుతో నిండిన ప్రత్యేక వాహనం పలాసకు బయలుదేరి వెళ్లింది.
Continue Read
గెలిచే ముందోక అవతారం.. గెలిచాక మరో అవతారం అంటూ ట్వీట్
Continue Read