logo
సాధారణ వార్తలు

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ప్రీ పెయిడ్‌ ఆటో-రిక్షా సేవలు ప్రారంభం

: ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వాల్టేర్‌ డివిజన్‌, విశాఖపట్నం సిటీ పోలీస్‌ సహకారంతో, దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రీపెయిడ్‌ ఆటో-రిక్షా సేవలను ప్రారంభించింది

Continue Read
సాధారణ వార్తలు

దువ్వాడా రైల్వే స్టేషన్లో ముందుగానే ఆటో-రిక్షా సేవలను ప్రారంభిస్తున్న వాల్టెయిర్ డివిజన్

దువ్వాడా రైల్వే స్టేషన్లో ముందుగానే ఆటో-రిక్షా సేవలను ప్రారంభిస్తున్న వాల్టెయిర్ డివిజన్

Continue Read
సాధారణ వార్తలు

సౌత్ కొరియా ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ సిల్వర్ విజేతగా శివకోటి క్షేత్ర

సౌత్ కొరియా ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ సిల్వర్ విజేతగా శివకోటి క్షేత్ర అక్షర కిరణం (విశాఖ సిటీ): .. సౌత్ కొరియాలో ఈనెల 21వ తేదీ నుంచి జరుగుతున్న 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో విశాఖ క్రీడాకారిని సిల్వర్ మెడల్ సాధించారు. నగరానికి చెందిన శివకోటి క్షేత్ర.. డి దినేష్ కలిసి ఫెయిర్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొన్నారు. సిల్వర్ మెడల్ సాధించారు. శివకోటి క్షేత్ర గతంలో చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించారు. తాజాగా సిల్వర్ మెడల్ సాధించ

Continue Read
సాధారణ వార్తలు

పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

పెందుర్తి మండలం జీవీ ఎంసీ 96వ వార్డు పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జాతికి అంకితం చేస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆధ్వర్యంలో వర్చువల్‌ పద్ధతిలో పాఠశాలను అంకితం చేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం  రూరల్‌ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు పాల్గొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

పీ`4 కార్యక్రమం నిర్బంధం చేయడం ఖండిస్తున్నాం ఆప్టా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గణపతిరావు, ప్రకాష్‌ రావు

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ ఉన్నత అధికారులతో నిమిత్తం లేకుండా జిల్లా కలెక్టర్‌ల ఆధర్వంలో పి 4 కార్యక్రమంలో ఉపాధ్యాయులతో నిర్బంధంగా రిజిస్ట్రేషన్‌, దత్తత చేయించటాన్ని ఏపీ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏపీఎస్‌ గణపతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్‌ రావు ఖండిరచారు.

Continue Read
సాధారణ వార్తలు

27వ వార్డులో అక్రమ కట్టడం తొలగింపు

27వ వార్డు రామ లక్ష్మణ కాలనీ ఉలాసపేట వీధి చివర భద్రమ్మ కోనేరు ను ఆనుకొని రానాబందలో అక్రమ కట్టడములను కమిషనర్‌ రామారావు తొలగించారు.

Continue Read
సాధారణ వార్తలు

పీజీవీఆర్‌లో 45 దరఖాస్తులు స్వీకరణ

: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో డెత్‌ సర్టిఫికెట్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్‌లు వంటి పలు సమస్య లపై  మొత్తం 45 దరఖాస్తులు అందినట్లు మున్సిపల్‌ కమిష నర్‌ నడిపేన రామారావు తెలియజేసారు.

Continue Read
సాధారణ వార్తలు

నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి  రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.

Continue Read