పెద్ద వాల్తేరు లోని కరక చెట్టు పోలమాంబ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. ఎ
Continue Read
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం శ్రీవారికి భారీ విరాళం అందించింది. తిరుమలలోని టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు విరాళాన్ని అందజేసింది. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒకపూట మధ్యాహ్నం అన్న ప్రసాదా నికి అయ్యే ఖర్చు రూ.17 లక్షలు విరాళంగా అందజేశారు
Continue Read
ఈనెల 30వ తేదీ అక్షయ తృతీయ సందర్భంగా సింహాద్రి నాధుని నిజరూప దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సేవా సంఘాలతో గురువారం సింహగిరి క్యూ కాంప్లెక్స్ బిల్లింగ్లో సమావేశం నిర్వహించారు.
Continue Read
శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించే వారికి వి జ్యూయలరీ మార్ట్ సహకారంతో, శ్రీరాముల దేముడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాలుగు రైస్ బ్యాగులు ఉచితంగా ఇస్తామని ట్రస్ట్ అధినేత కాకి గంగరాజు (క్యాటరింగ్ రాజు) ఒక ప్రకటనలో తెలిపారు
Continue Read
జీవీఎంసీ 49వ వార్డు బర్మాక్యాంప్లోని జై భారత్ నగర్లో కొలువైన నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం అన్నసమారాధన నిర్వహించారు.
Continue Read
జీవీఎంసీ 9వ వార్డు హనుమంతువాక, సంజయ్ గాంధీ కాలనీలో కొలువై ఉన్న పోలమాంబ అమ్మవారి పంచరాత్రి జాతర ఘనంగా నిర్వహించుకుందామని ఉపకార్ ఛారిట బుల్ ట్రస్ట్ చైర్మన్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అన్నారు.
Continue Read
చిన్నముసిడివాడ గ్రామ దేవత పరదేశమ్మ వారి మహోత్సవంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పాల్గొన్నారు.
Continue Read
పొందూరు పైడితల్లి అమ్మవారి 40 యాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ దర్శించుకుని అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు.
Continue Read